అగ్నికులక్షత్రియులు

అగ్నికులక్షత్రియ అనే కులం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వీరూ రాముడి వంశానికి చెందిన వారు.

నిజానికీ రాముడి వారసులు వీరే. వీరి గోత్రం రఘుకుల సూర్య వంశస్థులు చెందిన వారు. నేడు ఆంధ్ర ప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలలోను, కృష్టా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తారు. వీరు సూర్యవంశానికి చెందినవారు. మరెన్నో దేవాలయాలు అగ్నికుల క్షత్రియులే నిర్మించారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయం అంతర్వేది, కోనసీమ బాలాజీ ఆలయం వీరే నిర్మించారు.ఈ రెండు ఆలయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినవి.

అగ్ని కుల (Palaekari)క్షత్రియులు
వర్గీకరణఇతర వెనుకబడిన తరగతులు (ఆంధ్రప్రదేశ్)
జనాభా గల రాష్ట్రాలుఆంధ్ర ప్రదేశ్,తెలంగాణ
Reservation (Education)BC-A


ప్రస్తుత సామజిక పరిస్థితి

నేడు అగ్నికులక్షత్రియ కులం నిరక్షరాస్యత,అనైక్యతగా ఎవరికీ వారీగా వుంటూ పార్టీలుగా వర్గాలుగా విడి విడిగా ఉండటం వలన అన్ని రంగాలలో వెనకబడిపోయారు. అధికశాతం కోస్తా తీరా ప్రాంతంలో చేపల పెంపకం, చేతి వృత్తులు చేసుకుంటూ నిరంతరం జీవిత పోరాటం చేస్తున్నారు.

సమస్యలు

  • ప్రపంచ ప్రఖ్యాత చెందిన దక్షిణ కాశీగా పేరుపొందిన అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయాన్ని, కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలని నిర్మించింనది అగ్నికులక్షత్రియ కులస్తులు.
  • కోపనాతి కృష్ణమవర్మ, పెనబోతూ గజేంద్రుడు ఈ ఆలయాల నిర్మించారు.కానీ ధర్మకర్తలుగా వేరే కులస్తులు ఉంటున్నారు. ఆలయ ధర్మకర్తల వీరి కులస్తులు ఉండేలా వీరి కుల సంఘం ఎప్పటినుంచో పోరాటం చేస్తుంది.

ఆచార వ్యవహారాలు

అగ్నికులక్షత్రియులకు ఉపనయనము, యజ్ఙోపవీతం ఆచారం ఉంది. వివాహానికి ముందు ఉపనయనం చేసుకుంటారు. వీరి కులస్తులు ఎక్కువగా హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వీరికి రఘుకుల గోత్రం ఉంది.

అపోహ

భారతదేశంలో కులాల విభజనకు, కులవృత్తులను స్థిరపరచడానికి మూలగ్రంథమైన మనుస్మృతి 10అధ్యాయం.48శ్లోకంలో "మత్స్యఘాతో నిషాదానాం" అంటే చేపలు పట్టే వృత్తి నిషాదులది” అని ఉంది. అగ్నికులక్షత్రియ వర్ణంకి మత్స్యకారులకు ఎటువంటి సంబంధం లేదు. సముద్రంలో చేపలుపట్టి అమ్ముకోవడం వీరి ప్రధానవృత్తి అని కొందరు అపోహ పడుతుంటారు కానీ వీరు వ్యవసాయదారులుగా, వడ్రంగులుగా,నౌకా నిర్మాతలుగా, విదేశీ నౌక వాణిజ్య వ్యాపారులుగా ఇలా అనేక వృత్తులలో స్థిర పడ్డారు.అగ్నికుల క్షత్రియులలో కొద్ది మంది మత్స్యకారులు ఉన్నారు. కాని వీరి మత్స్యకార కులానికి చెందినవారు కాదు.

ప్రముఖులు

మూలాలు

Tags:

అగ్నికులక్షత్రియులు ప్రస్తుత సామజిక పరిస్థితిఅగ్నికులక్షత్రియులు సమస్యలుఅగ్నికులక్షత్రియులు ఆచార వ్యవహారాలుఅగ్నికులక్షత్రియులు అపోహఅగ్నికులక్షత్రియులు ప్రముఖులుఅగ్నికులక్షత్రియులు మూలాలుఅగ్నికులక్షత్రియులుఆంధ్రప్రదేశ్తెలంగాణ

🔥 Trending searches on Wiki తెలుగు:

పర్యావరణందానం నాగేందర్రాజంపేట శాసనసభ నియోజకవర్గంపసుపు గణపతి పూజపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిసుడిగాలి సుధీర్కామాక్షి భాస్కర్లమెదక్ లోక్‌సభ నియోజకవర్గంఅనుష్క శర్మదిల్ రాజుప్రధాన సంఖ్యదినేష్ కార్తీక్వంకాయతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్శివుడుకృతి శెట్టివినుకొండసంధ్యావందనంభారతదేశ జిల్లాల జాబితాసర్పిపురాణాలురాజంపేటభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుశివ కార్తీకేయన్భారతరత్నఆంధ్రప్రదేశ్ చరిత్రనానార్థాలుసురేఖా వాణిదొంగ మొగుడుభారత రాజ్యాంగంకన్యారాశిఎన్నికలుమహర్షి రాఘవబ్రాహ్మణులుఅంగారకుడుఅమెజాన్ (కంపెనీ)బాదామికాళోజీ నారాయణరావుబాలకాండఆషికా రంగనాథ్వినాయక చవితిఉత్తరాభాద్ర నక్షత్రముభూమిఘిల్లిప్రకృతి - వికృతిసూర్య నమస్కారాలుమహేంద్రసింగ్ ధోనినిఖిల్ సిద్ధార్థకిలారి ఆనంద్ పాల్అండాశయముఘట్టమనేని మహేశ్ ‌బాబురామావతారంమృగశిర నక్షత్రముLద్రౌపది ముర్ముపూర్వాభాద్ర నక్షత్రముఅశ్వని నక్షత్రముఆంధ్రప్రదేశ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుఅయోధ్యఢిల్లీ డేర్ డెవిల్స్మియా ఖలీఫాభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంకడియం కావ్యపాడ్కాస్ట్త్రిష కృష్ణన్బి.ఆర్. అంబేద్కర్ప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాసన్నాఫ్ సత్యమూర్తిట్రావిస్ హెడ్నాయుడునర్మదా నదిభారతీయ తపాలా వ్యవస్థసిద్ధార్థ్భారతీయ రైల్వేలుప్రియురాలు పిలిచిందిగురజాడ అప్పారావుఆర్టికల్ 370 రద్దుఏ.పి.జె. అబ్దుల్ కలామ్🡆 More