15వ ప్రధాని డా.
మన్మోహన్ సింగ్ భారత దేశానికి 17వ ప్రధాన మంత్రి. భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల సింహ 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత భారత చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు., ఇంతటి విద్యా, సేవలలో అనుభవం కలిగిన ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడంటో అతిశయోక్తిగాదు.
మన్మోహన్ సింగ్ పార్లమెంటు సభ్యుడు | |||
2009 లో మన్మోహన్ సింగ్ | |||
పదవీ కాలం 2004 మే 22 – 2014 మే 26 | |||
రాష్ట్రపతి | ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ ప్రతిభా పాటిల్ ప్రణబ్ ముఖర్జీ | ||
---|---|---|---|
ముందు | అటల్ బిహారీ వాజపేయి | ||
తరువాత | నరేంద్ర మోదీ | ||
రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు | |||
పదవీ కాలం 1998 మే 21 – 2004 మే 21 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజపేయి | ||
ముందు | సికందర్ భక్త్ | ||
తరువాత | జస్వంత్ సింహ | ||
భారతదేశ ఆర్థిక మంత్రి | |||
పదవీ కాలం 1991 జూన్ 21 – 1996 మే 16 | |||
ప్రధాన మంత్రి | పాములపర్తి వెంకట నరసింహారావు | ||
ముందు | యశ్వంత్ సిన్హా | ||
తరువాత | జస్వంత్ సింహ | ||
ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మన్ | |||
పదవీ కాలం 1985 జనవరి 15 – 1987 ఆగస్టు 31 | |||
ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ | ||
ముందు | P. V. Narasimha Rao | ||
తరువాత | పి. శివశంకర్ | ||
పదవీ కాలం 1982 సెప్టెంబరు 15 – 1985 జనవరి 15 | |||
ముందు | ఐ.జె.పటేల్ | ||
తరువాత | అమితావ్ ఘోష్ | ||
భారత పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ) | |||
పదవీ కాలం 1991 – 2019 | |||
నియోజకవర్గం | అస్సాం | ||
భారత పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ) | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2019 | |||
నియోజకవర్గం | రాజస్థాన్ | ||
వ్యక్తిగత వివరాలు | |||
జననం | పంజాబ్ (ఇప్పటి చక్వాల్ , పాకిస్తాన్) | 1932 సెప్టెంబరు 26||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | గురుశరణ్ కౌర్ (m. 1958) | ||
సంతానం | ఉపీందర్ సింహ, దమన్ సింహ, అమృత్ | ||
నివాసం | 3, మోతీలాల్ నెహ్రూ మార్గ్, న్యూఢిల్లీ | ||
పూర్వ విద్యార్థి | పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీఘర్ సెయింట్ జోసెఫ్ కళాశాల, కేంబ్రిడ్జ్ నూఫిల్డ్ కళాశాల, ఆక్స్ఫర్డు | ||
వృత్తి | ఆర్థికవేత్త, రాజకీయనాయకుడు | ||
మతం | సిక్కులు |
1932 సెప్టెంబరు 26 లో పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్) లో ఒక కోహ్లీ కుటుంబములో జన్మించారు. 14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. 1958 లో గురుషరణ్ కౌర్తో వివాహమాడిన డా.సింహ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం.
అర్థశాస్త్రములో 1952 లో బ్యాచిలర్స్ డిగ్రీ, 1954లో మాస్టర్స్ డిగ్రీ పంజాబ్ విశ్వవిద్యాలయము, ఛండీగడ్ నుండి చేసారు. ఆ తరువాత
మన్మోహన్ సింగ్ 1991 అక్టోబరు 1 నుండి 2019 జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన ఆగస్టు 20, 2019 నుండి ఏప్రిల్ 3, 2024 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పని చేశాడు.
ఇంతకు ముందు ఉన్నవారు: అటల్ బిహారీ వాజపేయి | భారత ప్రధానమంత్రి 22 మే 2004—26 మే 2014 | తరువాత వచ్చినవారు: నరేంద్ర మోదీ |
This article uses material from the Wikipedia తెలుగు article మన్మోహన్ సింగ్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.