గోపాలస్వామి దొరస్వామి నాయుడు

జి.

డి. నాయుడు పూర్తి పేరు గోపాలస్వామి దొరస్వామి నాయుడు (ఆంగ్లం: Gopalaswamy Doraiswamy Naidu) ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు. దక్షిణ భారతములో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని కూడా పిలువబడ్డాడు. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈతడు భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశాడు.

Gopalaswamy Doraiswamy Naidu
గోపాలస్వామి దొరస్వామి నాయుడు
Gopalaswamy Doraiswamy Naidu
జననం(1893-03-23)1893 మార్చి 23
Kalangal, కోయంబత్తూర్, భారత దేశము
మరణం1974 జనవరి 4(1974-01-04) (వయసు 80)
కోయంబత్తూర్, భారత దేశము
నివాసంకోయంబత్తూర్, భారత దేశము
పౌరసత్వంIndian
జాతీయతIndian
రంగములుElectrical, Mechanics, Automotive, Agriculture
ప్రసిద్ధిScientist, Inventor, Businessman, Photographer and Philanthropist
గమనికలు
Referred to as the Edison of భారత దేశము

1893 మార్చి 23వ తేదీన కోయంబత్తూరు దగ్గరలోని కలంగల్ అనే గ్రామములో కమ్మ నాయుడు కుటుంబములో జన్మించాడు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపాడు. అతిత్వరలో యునైటెడ్ మోటార్ సర్వీస్ (UMS) సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 1937లో భారత దేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశాడు.

నాయుడు కనుగొన్న, తయారు చేసిన విలక్షణమైన పరికరాలు:

  • తొలి విద్యుత్ రేజర్
  • బహు పదునైన బ్లేడు.
  • దూరము సరిచేసే కెమేరా భాగము
  • పండ్ల రసము తీయు పరికరము
  • ఎన్నికల యంత్రం
  • కిరోసిన్ తో నడిచే ఫ్యాను (పంఖా)
  • ఐదు వాల్వులు గల రేడియో (డెబ్బయి రూపాయలు)
  • రెండు సీట్ల మోటారు కారు (రెండు వేల రూపాయలు) - 1952
గోపాలస్వామి దొరస్వామి నాయుడు
తన కంపెనీ బ్లేడ్ కోసం హిట్లర్ నుండి బహుమతి

స్వంతగా మార్పులు చేర్పులు చేసిన కెమేరాతో నాయుడు అడాల్ఫ్ హిట్లరును, లండనులో జార్జి రాజు అంత్యక్రియలను (1936), గాంధీ, నెహ్రు, సుభాష్ బోస్ మున్నగు నాయకులను ఫొటోలు తీశాడు. నాయుడు తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల' లో ఉన్నాయి.

1944లో పారిశ్రామిక వ్యాపకాలకు స్వస్తి చెప్పి నాయుడు సంఘసేవకు, బడుగు ప్రజల సేవకు అంకితమయ్యాడు. పేద విద్యార్ఠులకు పలు ఉపకారవేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దానధర్మాలు చేశాడు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికాడు. ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్, ఆర్థర్ హోప్ ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించాడు. తదుపరి రెండు సంస్థలనూ ప్రభుత్వ ఆధ్వర్యమునకు ఇచ్చివేశాడు. 1967లో "జి. డి. నాయుడు పారిశ్రామిక ప్రదర్శన" ప్రారంభించాడు. ఇది ప్రతి సంవత్సరము సందర్శకులను విశేషముగా ఆకర్షిస్తుంది.

సంస్థలు

  • Gedee Technical Training Institute (GTTI)
  • G. D. Naidu Charities
  • Industrial Labour Welfare Association (ILWA)
  • The Government College of Technology
  • The Government Polytechnic of Coimbatore

జి. డి. నాయుడు జనవరి 4, 1974న మరణించాడు.

సి. వి. రామన్ మాటలలో:

A great educator, an entrepreneur in many fields of engineering and industry, a warm-hearted man filled with love for his fellows and a desire to help them in their troubles, Mr Naidu is truly a man in a million - perhaps this is an understatement!

మూలాలు

Tags:

ఆంగ్లందక్షిణ భారతముమోటారుకారు

🔥 Trending searches on Wiki తెలుగు:

టి. రాజాసింగ్ లోథ్విటమిన్భారత రాష్ట్రపతులు - జాబితాఆశ్లేష నక్షత్రమువీర్యంయజుర్వేదంరజియా సుల్తానాభారత జాతీయ ఎస్సీ కమిషన్దాశరథి కృష్ణమాచార్యభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుమహానందిభారత స్వాతంత్ర్యోద్యమంలేపాక్షిసింధు లోయ నాగరికతవిడదల రజినిఓం నమో వేంకటేశాయకేతిరెడ్డి పెద్దారెడ్డిమహాసముద్రంలక్ష్మీనరసింహాభారత రాష్ట్రపతినెల్లూరుఅమరావతిశ్రవణ నక్షత్రముఉత్తరాషాఢ నక్షత్రముపాల కూరవిద్యుత్తువరంగల్రమ్యకృష్ణలలితా సహస్ర నామములు- 1-100ఇస్లాం మతంభారతదేశపు చట్టాలుకృతి శెట్టిసింగిరెడ్డి నారాయణరెడ్డిజయం రవిఐక్యరాజ్య సమితిఆంధ్రజ్యోతియూట్యూబ్షోయబ్ ఉల్లాఖాన్వ్యవసాయంనువ్వు నాకు నచ్చావ్మరణానంతర కర్మలుమహామృత్యుంజయ మంత్రంకాళేశ్వరం ఎత్తిపోతల పథకంసావిత్రి (నటి)లలిత కళలుగుమ్మడి నర్సయ్యఅక్షరమాలనన్నయ్యఅల్లు అర్జున్నవగ్రహాలుమామిడిమాదిగముదిరాజ్ (కులం)త్రిఫల చూర్ణంకరికాల చోళుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీబంతిపువ్వునందమూరి బాలకృష్ణమారేడుప్రకృతి - వికృతిగరికిపాటి నరసింహారావుపూరీ జగన్నాథ దేవాలయంతెలుగు సినిమాకిలారి ఆనంద్ పాల్భారత క్రికెట్ జట్టుతెలంగాణ మండలాలుహస్తప్రయోగంఋతువులు (భారతీయ కాలం)సౌర కుటుంబంభారత జాతీయ కాంగ్రెస్తిరుపతిద్రౌపది ముర్మువందేమాతరంఈత చెట్టుబాబర్సప్తచక్రాలు🡆 More