ఆండ్ర శేషగిరిరావు (ఫిబ్రవరి 8, 1903 - 2001) సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు.
ఆండ్ర శేషగిరిరావు | |
---|---|
జననం | ఫిబ్రవరి 8, 1903 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా కొడమంచిలి గ్రామం |
మరణం | 2001 |
వృత్తి | పాలకొల్లు హైస్కూలులో తెలుగు పండితులు ఆంధ్రభూమి మాసపత్రికకు సంపాదకత్వం |
ప్రసిద్ధి | సుప్రసిద్ధ కవి, నాటకకర్త, పత్రికా సంపాదకులు. |
వీరు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంతాలూకా కొడమంచిలి గ్రామంలో 1903 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన జన్మించారు. నరసాపురం టైలర్ ఉన్నత పాఠశాలలో చదివారు.
వీరు కొంతకాలంఆనందవాణి వారపత్రికకు అసోసియేట్ ఎడిటర్గా ఉన్నారు. ఆంధ్రభూమి మాసపత్రికకు సంపాదకత్వం వహించారు.
సాహితీ తపస్విగా ప్రసిద్ధులైన వీరు 2001 ప్రాంతంలో పరమపదించారు. అతను కుమార్తె కోలవెన్ను మలయవాసిని తెలుగు రచయిత్రి, అధ్యాపకురాలు, ఉపన్యాసకురాలు.
This article uses material from the Wikipedia తెలుగు article ఆండ్ర శేషగిరిరావు, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.