Vangaveeti Mohana Ranga Rao kapu naidu palaekari ekila naidu (4 July 1947 – 26 December 1988) was an Indian politician from Andhra Pradesh.
He represented Vijayawada East assembly constituency as a member of Indian National Congress.
వంగవీటి మొహన్ రంగా | |
---|---|
జననం | వంగవీటి మొహన్ రంగారావు జులై 4, 1947 కాటురు, ఉయ్యురు, కృష్ణా జిల్లా |
మరణం | 1988 డిసెంబరు 26 | (వయసు 41)
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రాజకీయ నాయకుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భారత జాతీయ కాంగ్రెస్ (party) |
పిల్లలు | వంగవీటి రాధాకృష్ణ |
వంగవీటి మోహనరంగా 1947, జూలై 4 న కృష్ణ జిల్లా, ఉయ్యూరు మండలం లోని కాటూరులో జన్మించాడు. ఇతనికి
వంగవీటి కోటేశ్వరరావు, వంగవీటి వెంకట నారాయణరావు, వంగవీటి శోభన చలపతిరావు, వంగవీటి రాధాకృష్ణరావు (sr.) అనే నలుగురు అన్నలు ఉన్నారు. ఇందులో వంగవీటి రాధాకృష్ణరావు, 1974 లో హత్య చేయబడ్డాడు. కాపు, ఇతర అణగారిన వర్గాల నాయకుడు రంగ , చెన్నుపాటి రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు సంతానం. రాధాకృష్ణ, ఆషా.
విజయవాడలో పేదల ఇళ్ల పట్టాల కోసం దీక్షలో వున్న వంగవీటి రంగ ప్రత్యర్థుల చేతిలో హత్య చేయబడ్డాడు. అతని హత్యతో కోస్తాలోని చాల జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. ఒక్కసారిగా విజయవాడ రంగా హత్యతో అతలా కుతలం అయిపోయింది, రంగ అనుచరులు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిని, వారి ఆస్తులను నాశనం చేశారు, అనేక పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు.
This article uses material from the Wikipedia తెలుగు article వంగవీటి రంగా, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.