ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల విశ్వవిద్యాలయం.
ఇది గుంటూరు జిల్లా నంబూరు గ్రామ పరిధిలో పెదకాకాని - కాజ గ్రామాల మధ్య జాతీయ రహదారి నం. 5 ప్రక్కన నాగార్జున నగర్ అనే ప్రదేశంలో ఉంది.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం | |
రకం | పబ్లిక్ |
---|---|
స్థాపితం | 1976 |
ఛాన్సలర్ | బిశ్వభూషణ్ హరిచందన్ |
వైస్ ఛాన్సలర్ | పట్టేటి రాజశేఖర్ |
స్థానం | నంబూరు, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము 16°22′31.16″N 80°31′42.9″E / 16.3753222°N 80.528583°E |
కాంపస్ | సబర్బన్, నంబూరు |
అనుబంధాలు | యుజిసి |
జాలగూడు | అధికారిక వెబ్సైటు |
సిద్ధాంతగ్రంథాలు శోధగంగలో అందుబాటులోవున్నాయి.
2015 లో ఈ విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ చదువుతున్న రిషితేశ్వరి అనే విద్యార్థిని ర్యాగింగ్ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి దారితీసింది. తర్వాత ప్రభుత్వం ఈ సంఘటనపై ఏకసభ్య కమిషన్ ను నియమించినది.
This article uses material from the Wikipedia తెలుగు article ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.