ఆడవాళ్లు మీకు జోహార్లు 2022లో విడుదలైన తెలుగు సినిమా.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు కిశోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. శర్వానంద్, రష్మికా మందన్న, ఖుష్బూ, రాధిక శరత్కుమార్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 మార్చి 4న విడుదలైంది.
ఆడవాళ్లు మీకు జోహార్లు | |
---|---|
దర్శకత్వం | కిశోర్ తిరుమల |
రచన | కిశోర్ తిరుమల |
నిర్మాత | చెరుకూరి సుధాకర్ |
తారాగణం | శర్వానంద్ రష్మికా మందన్న ఖుష్బూ రాధిక శరత్కుమార్ ఊర్వశి |
ఛాయాగ్రహణం | సుజిత్ సారంగ్, |
కూర్పు | శ్రీకర్ ప్రసాద్ |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ |
విడుదల తేదీs | 2022 మార్చి 4 (థియేట్రికల్ రిలీజ్) 2022 ఏప్రిల్ 14 (ఓటీటీలో విడుదల) |
సినిమా నిడివి | 141 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఆడవాళ్లు మీకు జోహార్లు 2021 జులై 20న షూటింగ్ ప్రారంభమైంది.
పాటలజాబితా.
ఆడవాళ్ళు మీకు జోహార్లు , రచన: శ్రీమణి , గానం. దేవీశ్రీ ప్రసాద్ .
ఓ మై ఆద్యా, రచన: శ్రీమణి , గానం.యాజిన్ నజీర్
This article uses material from the Wikipedia తెలుగు article ఆడవాళ్లు మీకు జోహార్లు (2022 సినిమా), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.