వెతుకు ఎంపికలకు సహాయం:వెతుకుట చూడండి
వికీపీడియాలో "గోదావరి" అనే పేజీ ఉంది. ఇతర ఫలితాలను కూడా చూడండి.
గోదావరి నది భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది. ఇది మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో, అరేబియా సముద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి... |
గోదావరి ఎక్స్ప్రెస్ భారత దక్షిణ మధ్య రైల్వే లోని ఒక ప్రతిష్ఠాత్మక రైలు సర్వీస్. ఈ రైలు విశాఖపట్నం ⇌ హైదరాబాద్ మధ్యలో నడుస్తుంది. ఈ రైలుని వాల్తేరు ⇌... |
తూర్పు గోదావరి జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. రాజమహేంద్రవరం దీని ముఖ్యపట్టణం. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, దీనిలో... |
పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక జిల్లా. 2022 ఏప్రిల్ 4 న జిల్లాల పునర్విభజనలో భాగంగా, ఉత్తర భాగంలో గల ప్రాంతాన్ని ఏలూరు... |
2015 సంవత్సరంలో గోదావరి పుష్కరాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా ఏర్పాట్లు చేసి జరిపించాయి. ఈ పుష్కరాలు గోదావరి నది తీరాన వివిధ ప్రాంతాలలో... |
చెప్తున్నాయి. భారతదేశంలో గంగానది తరువాత అంత పేరుగాంచిన జీవ నది గోదావరి నది. ఈ గోదావరి నదిని దక్షిణ గంగగా అభివర్ణిస్తుంటారు. అంతటి ప్రాముఖ్యం గల ఈ పుణ్య... |
గోదావరి 2006 సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఈ సినిమాలో చాలా భాగం గోదావరి నది, పాపికొండల ప్రాంతంలో చిత్రీకరించారు. ఇంతకు మునుపు అక్కినేని... |
మాతల్లి గోదావరి తిరుమల తిరుపతి దేవస్థానములు సప్తగిరి మాసపత్రిక ప్రచురించిన ప్రత్యేక సంచిక. పుష్కర కర్తవ్యం - రుంకు అప్పారావు మాతల్లి గోదావరి - డా|| ఎన్... |
దేవరపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. OSM గతిశీల... |
గోదావరి రైల్వే స్టేషను (స్టేషను కోడ్: GVN) రాజమండ్రి ఉప పట్టణ రైల్వే స్టేషను. భారతీయ రైల్వేలు నందలి దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజను... |
తల్లి గోదావరి 1987, ఫిబ్రవరి 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీహరి లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై అంగర లక్ష్మణరావు నిర్మాణ సారథ్యంలో బీరం మస్తాన్ రావు దర్శకత్వం... |
గోపి గోపిక గోదావరి వంశీ దర్శకత్వంలో 2009 లో విడుదలైన ఒక సినిమా. ఇందులో వేణు, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వల్లూరుపల్లి రమేష్ నిర్మాతగా... |
నరసాపురం (నరసాపురం (పశ్చిమ గోదావరి) నుండి దారిమార్పు) నరసాపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక పట్టణం, అదే పేరుగల మండలానికి కేంద్రం. ఇక్కడ గోదావరి నదీతీరం, ఎంబర్ మన్నార్ దేవాలయం, దగ్గరలోగల... |
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చరిత్ర ఆనవాళ్లు సా.శ.350 నుండి లభిస్తున్నాయి. తొలిగా, మౌర్యులు, నందులు పరిపాలించగా, 5 వశతాబ్దంలో విష్ణుకుండినులు పాలించారు... |
గోదావరి కథలు పుస్తకాన్ని బి.వి.ఎస్.రామారావు వ్రాశారు. ఈ పుస్తకం గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల చుట్టూ అల్లుకున్న కథల సంకలనం. 1980 ప్రాంతాల్లో వివిధ తెలుగు... |
2003 గోదావరి పుష్కరాలు జూలై 30 నుంచి ఆగస్టు 11 వరకు జరిగాయి. ఈ పుష్కరాల్లో 63.34 లక్షలమంది పుణ్యస్నానాలు చేశారు. ఈ పుష్కరాల్లో రాజమండ్రిలో పుష్కరఘాట్ను... |
మోరంపూడి, ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి గ్రామీణ మండలం లోని జనగణన పట్టణం. మోరంపూడి పట్టణ జనాభా మొత్తం 15,346, అందులో 7,581 మంది పురుషులు... |
పుష్కరాలు ప్రరంభమైన మే 22 సాయంత్రం పెద్దగాలివానతో కూడిన తుఫాన్ వచ్చింది. గోదావరి రైల్వేస్టేషన్ వద్ద నిర్మించిన అదనపు వసతి రేకుల షెడ్ గాలికి ఎగిరిపోయింది... |
గణపవరం మండలం (గణపవరం (పశ్చిమ గోదావరి) మండలం నుండి దారిమార్పు) పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఊరు. ఈ మండలం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ఏలూరు జిల్లాకు మార్చారు. 16 ఫిభ్రవరి 2023 తేదీన, తిరిగి పశ్చిమ గోదావరి జిల్లాలో... |
కొవ్వూరు (వర్గం తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రాలు) కొవ్వూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు మండలానికి చెందిన పట్టణం,ఇది మండలకేంద్రం. ఇది గోదావరి నదీ తీరాన ఆధ్యాత్మిక నేపథ్యంగల ఊరు.... |